భారతదేశం, మార్చి 26 -- ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయం పురాతన, చారిత్రక ప్రాశస్త్యం కలిగినది. ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్ట... Read More
భారతదేశం, మార్చి 26 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శ్రీలీల, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్' గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, బ... Read More
భారతదేశం, మార్చి 26 -- మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాల మధ్య పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా స్వల్పంగా కోలుకున్న బంగారం, ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న దౌత్యపరమైన పరి... Read More
భారతదేశం, మార్చి 26 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోంది. తన ఏఐ చాట్బాట్ 'జెమిని'లో సరికొత్త 'లిరియా 3 ప్రో' (Lyria 3 Pro) మోడల్ను ప్రవేశపెట్టింది. దీన... Read More
భారతదేశం, మార్చి 26 -- శ్రీరామనవమి శోభాయాత్ర హైదరాబాద్లో ఘనంగా జరగనుంది. దీంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు రూట్లలో ఆంక్షలు విధించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మార్చి 27న హైదరాబాద్లో ఉదయం 9... Read More
భారతదేశం, మార్చి 26 -- భద్రాచలానికి మహర్దశ వచ్చేసింది.! ఇక పట్టణంతో పాటు ఆలయ రూపురేఖలు మారనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయగా..మొత్తం రూ. 586 కోట్లతో అభివృద్ధ పనులు చేపట్టా... Read More
భారతదేశం, మార్చి 26 -- ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన 'మేడ్ ఇన్ కొరియా' గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమాకు డిజిటల్ ఆడియన్స్ నుంచి హ... Read More
భారతదేశం, మార్చి 26 -- మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలను తొలగించేందుకు అగ్రరాజ్యం అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనలపై ఇరాన్ స్పందించింది. గల్ఫ్ యుద్ధానికి ముగింపు పలికేలా అమెరికా పంపిన ప్రతిపాదనలను త... Read More
భారతదేశం, మార్చి 26 -- రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2: ది రివెంజ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర డామినెన్స్ కొనసాగిస్తోంది. తగ్గేదే లేదన్నట్లుగా కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఏడో రోజు ... Read More
భారతదేశం, మార్చి 26 -- పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలు కల్లోలంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారతదేశానికి, ముఖ్యంగా కర్ణాటక ప్రాంతానికి ఒక శుభవార్త అందింది... Read More